ఆంధ్రప్రదేశ్ లో శాంతి భద్రతల అంశం విషయంలో వైసీపీ నేతలు ప్రస్తుత ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. వినుకొండ లో జరిగిన ఒక హత్యను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం వైసీపీ అధినేత జగన్ చేసారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగా లేవు అంటూ ఆయన ఢిల్లీ వెళ్లి నిరసన తెలిపారు. అయితే ఇప్పుడు ఇది కాస్త తీవమైంది. వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్ట్ లు వివాదాస్పదం అవుతున్నాయి. ఏపీలో […]
