సూర్యా భాయ్, దూబే విధ్వంసం, వైఫల్యాల బాటలో పృథ్వీ షా

దేశవాళీ క్రికెట్ టీ ట్వంటీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పలువురు స్టార్ క్రికెటర్లు సత్తా చాటుతుంటే మరికొందరు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. టీమిండియా సీనియర్ క్రికెటర్లు సైతం ఈ టోర్నీలో ఆడుతుండగా.. సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, మహ్మద్ షమీ మెరిసారు.

Post Published By: Vencateshg
Updated : 3 December 2024, 5:54 PM IST

Published : 
  • 3 December 2024, 5:54 PM IST

Exit mobile version