భారత క్రికెట్ జట్టుకు ఆడడం ప్రతీ ఆటగాడి కల… గతంలో ఈ కలను నెరవేర్చుకునేందుకు చాలా కొద్ది మందికే అవకాశం దక్కేది. దేశవాళీ క్రికెట్ లో రాణించినా కూడా ఎంతో పోటీ ఉండడంతో 15 మందిలో చోటు దక్కించుకోవడం అంటే చాలా కష్టం… అలాంటిది ఐపీఎల్ ఎంట్రీతో సీన్ మారిపోయింది.
