ఢిల్లీతో శ్రేయాస్ డీల్ ఓకే.. కోల్ కత్తా RTMతోనే టెన్షన్
ఐపీఎల్ మెగావేలానికి ఇంకా కొన్ని గంటలే మిగిలి ఉన్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ సారి వేలంలోకి పలువురు కెప్టెన్లు రావడంతో ఫ్రాంచైజీల మధ్య గట్టిపోటీ ఖాయమైపోయింది. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ కోసం ఓ రేంజ్ లో ఫ్రాంచైజీలు పోటీపడుతున్నాయి.