Delhi CM Kejriwal : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు రౌస్ అవెన్యూ కోర్టు షాక్.. మార్చి 16న విచారణకు రావాల్సిందే అంటూ ఆదేశాలు జారీ

ఢిల్లీ మధ్యం కుంభకోణం (Delhi Liquor Scam) కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) కు రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) భారీ షాక్ ఇచ్చింది. మార్చి 16 న ఈడీ ముందు హాజరు కావాలని రౌస్ అవెన్యూ కోర్టు సీఎం కేజ్రీవాల్ కు ఆదేశాలు జారీ చేశాయి. గతంలో ఇదే కేసులో కేజ్రీవాల్ కు 8 సార్లు నోటీసులు ఇచ్చింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 7 March 2024, 12:11 PM IST

Published : 
  • 7 March 2024, 12:11 PM IST

Exit mobile version