దేశవాళీ క్రికెట్ టోర్నీ ఇరానీ కప్ లో యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ దుమ్మురేపాడు. తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ డబుల్ సెంచరీతో అదరగొట్టేశాడు. రెస్టాఫ్ ఇండియాతో జరుగుతున్న మ్యాచ్లో ముంబై తరఫున బరిలోకి దిగిన సర్ఫరాజ్ 253 బంతుల్లో దిశ్వతకం సాధించాడు.