టీమిండియాలో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న శ్రేయాస్ అయ్యర్ ఎట్టకేలకు పూర్తి ఫామ్ లోకి వచ్చేశాడు. ఒడిశాతో జరుగుతున్న రంజీ మ్యాచ్ లో శ్రేయాస్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు.