శ్రేయాస్ అయ్యర్ విధ్వంసం డబుల్ సెంచరీతో అదుర్స్

టీమిండియాలో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న శ్రేయాస్ అయ్యర్ ఎట్టకేలకు పూర్తి ఫామ్ లోకి వచ్చేశాడు. ఒడిశాతో జరుగుతున్న రంజీ మ్యాచ్ లో శ్రేయాస్ డబుల్ సెంచరీతో చెలరేగిపోయాడు.

Post Published By: Vencateshg
Updated : 8 November 2024, 11:54 AM IST

Published : 
  • 8 November 2024, 11:54 AM IST

Exit mobile version