భారత క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ లో స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పేరు బలంగా వినిపిస్తోంది. సూర్యకుమార్ యాదవ్ స్థానాన్ని భర్తీ చేసేందుకు అయ్యర్ ప్రధాన అభ్యర్థిగా నిలిచాడు.
పంజాబ్ కింగ్స్ కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ జట్టు ఫేట్ మారిపోయింది. గత సీజన్లో పగ్గాలు చేపట్టిన అతను.. తొలి ప్రయత్నంలోనే పంజాబ్ను ఫైనల్కు చేర్చాడు. దురదృషవశాత్తు ఫైనల్లో ఓడింది కానీ, టైటిల్కు పూర్తిగా అర్హమైన జట్టు
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా విడుదలైంది. ఊహించినట్టుగానే శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ రెండేళ్ళ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు. పలువురు యువ ఆటగాళ్ళు సైతం కొత్తగా సెంట్రల్ కాంట్రాక్ట్ దక్కించుకున్నారు.
టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మార్చి నెలకి గానూ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్నాడు. న్యూజిలాండ్ కు చెందిన జాకబ్ డఫీ,
ఐపీఎల్ 18వ సీజన్ లో పలువురు స్టార్ ప్లేయర్స్ పై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా జాతీయ జట్టుకు దూరమైన సీనియర్ ఆటగాళ్ళు సత్తా చాటేందుకు ఇది మంచి అవకాశమే..
ఐపీఎల్ సీజన్ మొదలవుతుందంటేనే కొత్త రికార్డులు రాబోతున్నాయని అర్థం… పరుగులు, వికెట్లు , సిక్సర్లు… ఇలా అన్ని విషయాల్లోనూ ఎప్పటికప్పుడు నయా రికార్డులు నమోదవుతానే ఉంటాయి.
ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసింది..హోరాహోరీగా సాగిన ఈ మెగా టోర్నీలో అంచనాలకు తగ్గట్టే రాణించిన టీమిండియా టైటిల్ గెలుచుకుంది.
వన్డే ఫార్మాట్ లో భాగస్వామ్యాలే కీలకం… ఆరంభంలో వికెట్లు పడిపోతే నిలకడగా ఆడుతూ మంచిస్కోరు సాధించేందుకు ఎవరో ఒక బ్యాటర్ జట్టులో ఉండాల్సిందే.. ప్రస్తుతం ఈ రోల్ ను కరెక్ట్ గా పోషిస్తున్నాడు శ్రేయాస్ అయ్యర్…
భారత క్రికెట్ జట్టులో ప్రతీ ప్లేస్ కు ఎంతో పోటీ ఉంటుంది… ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత ఎంతోమంది యువ ఆటగాళ్ళు సత్తా చాటుతూ జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నారు.