తిరుమల లడ్డు వ్యవహారంపై సిట్ విచారణ నేటి నుంచి మొదలుకానుంది. ఇటీవల గుంటూరు రేంజ్ ఐజి సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.