Prakash Raj: ప్రకాశ్ రాజ్ సందర్శించిన కళాశాల గోమూత్రంతో శుద్ధి !

ప్రకాష్ రాజ్ ఏ పాత్రనైనా అలవోకగా చేయగల మహా విలక్షణ నటుడు. తాజాగా ఇతనికి చేదు అనుభవం ఎదురైంది. కర్ణాటకలోని శివమొగ్గ నగరంలోని ఎంవీ కళాశాలకు ఒక ప్రైవేట్ కార్యక్రమం కొరకు హాజరయ్యారు. ఇతని సందర్శన తరువాత విద్యార్థులు గోమూత్రంతో ఆ ప్రాంతం మొత్తం శుద్ది చేశారు. అసలు ఎందుకు ఇలా జరిగిందో ఇప్పుడు చూద్దాం.

Post Published By: Srikar Creator
Updated : 9 August 2023, 9:37 AM IST

Published : 
  • 9 August 2023, 9:37 AM IST

Exit mobile version