పింక్ టెస్ట్ గా సిడ్నీ మ్యాచ్, కారణమేమిటో తెలుసా

భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చివరి టెస్ట్ సిడ్నీ వేదికగా జరగబోతోంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా క్రికెటర్లు పింక్ కలర్ కాంబినేషన్ తో ఉన్న జెర్సీ, క్యాప్ లను ధరించబోతున్నారు.

Post Published By: Vencateshg
Updated : 3 January 2025, 1:35 PM IST

Published : 
  • 3 January 2025, 1:35 PM IST

Exit mobile version