భారత్, సౌతాఫ్రికా మధ్య నాలుగు టీ ట్వంటీల సిరీస్ శుక్రవారం నుంచి మొదలుకాబోతోంది. ఈ సిరీస్ కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను పలు రికార్డులు ఊరిస్తున్నాయి.