క్రికెట్ చరిత్రలో ఎన్నో గొప్ప మ్యాచ్లు జరిగాయి, కానీ 2006 మార్చి 12న జోహన్నెస్బర్గ్లోని వాండరర్స్ స్టేడియంలో జరిగిన ఆ మ్యాచ్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం.
భారత్ మరియు శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న T20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు క్లైమాక్స్కు చేరుకుంది. వెస్ట్ ఇండీస్ పై అద్భుత విజయం సాధించి టీమ్ ఇండియా సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ తుది దశకు చేరింది. మరో మూడు నాకౌట్ మ్యాచ్లతో ఈ మెగా టోర్నీకి తెరపడనుంది.
టీ20 ప్రపంచకప్ లో సౌతాఫ్రికా జట్టు సెమీఫైనల్ కు చేరువైంది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం కనబరిచిన సఫారీ టీం 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగిన టీమిండియాకు క్లిష్ట పరిస్థితి ఎదురైంది. అసాధారణ విజయాల నుంచి అదృష్టం కలిసి వస్తే తప్పా టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి నెలకొంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ లో టీమిండియాకు అనూహ్య పరాజయం ఎదురైంది. వరుస విజయాలతో జోరు కబర్చిన భారత జట్టుకు సౌతాఫ్రికా కోలుకోలేని షాకిచ్చింది. సూపర్-8లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా ఆదివారం
బ్యాటింగ్కు అనుకూలంగా ఉండే అహ్మదాబాద్ పిచ్.. ప్రత్యర్థి కెప్టెన్ కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.. సౌతాఫ్రికా 187 పరుగులే చేయడంతో భారత్ విజయం ఖాయమని డిసైడపోయారు..
టీ20 ప్రపంచకప్ లో తొలి అంకం ముగిసింది. గ్రూప్ స్జేజ్ నుంచి 12 జట్లు ఇంటిదారి పడితే 8 జట్లు తర్వాతి స్టేజ్ లో అడుగుపెట్టాయి.
టీ20 వరల్డ్ కప్ 2026లో సూపర్–8లో తమ తొలి మ్యాచ్ ని సౌతాఫ్రికాతో తలపడేందుకు భారత జట్టు సిద్ధమవుతుంది. గత మూడు మ్యాచ్ల్లో మూడు సార్లు డకౌట్ కావడంతో అభిషేక్ శర్మ బ్యాటింగ్ పై ఆందోళన కలిగిస్తుంది.