న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ పరాభవాన్ని తప్పించుకోవాలని పట్టుదలగా ఉన్న టీమిండియా దానికి తగ్గట్టే రాణిస్తోంది. మొదట తక్కువ స్కోరుకే కివీస్ ను కట్టడి చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్ లో స్వల్ప ఆధిక్యాన్ని దక్కించుకుంది.