వరల్డ్ క్రికెట్ లో తెలుగు డామినేషన్, ఈ ఇద్దరిదే ఫ్యూచర్
ప్రపంచ క్రికెట్లో 2024లో తెలుగు యువ ఆటగాళ్లు తమ ముద్ర వేశారు. గుంటూరు నుంచి జాతీయ జట్టుకు ఎంపికైన తిలక్ వర్మ టి20 క్రికెట్ లో సత్తా చాటుతున్నాడు. మరో యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి సంచలనాలు నమోదు చేశాడు.