మామా ఏక్ పెగ్ లా, ముగిసిన లాటరీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ పూర్తయింది. 3396 మద్యం దుకాణాలకు 89 వేల దరఖాస్తులు వచ్చాయి. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 వరకు లాటరీ ప్రక్రియ కొనసాగింది.

Post Published By: Vencateshg
Updated : 14 October 2024, 6:01 PM IST

Published : 
  • 14 October 2024, 6:01 PM IST

Exit mobile version