Prices of pulses: భారత్ లో పప్పు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం.. ఎందుకో తెలుసా..?

మన్నటి వరకూ దేశంలో టమాటా ధరలు చుక్కలు చూపించాయి. నిన్న ఉల్లి, మిర్చి ఘాటెక్కాయి. ఇక పెట్రోలు, బంగారం పరిస్థితి అయితే చెప్పనవసరం లేదు. ఎప్పుడూ తగ్గుతూ.. పెరుగుతూ ఉంటాయి. అయితా తాజాగా పప్పు ధాన్యాల ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనికి కారణాలు కెనడా – భారత్ దౌత్య సంబంధాలు తెగిపోవడమే.

Post Published By: Srikar Creator
Updated : 28 September 2023, 10:01 AM IST

Published : 
  • 28 September 2023, 10:01 AM IST

Exit mobile version