తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన పాలకమండలిలో ఎవరెవరు ఉంటారనే దానిపై క్లారిటీ వచ్చింది. మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలిని ప్రకటించగా.. మహారాష్ట్ర నుంచి ముగ్గురికి, తెలంగాణ నుంచి ఇద్దరికి అవకాశమిచ్చారు.

There is widespread criticism of the appointments of TTD board members