ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ఎస్ ఈ బీ ని రద్దు చేసి ఎక్సైజ్ శాఖ ను పునరుద్ధరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.