ఐపీఎల్ 2025 సీజన్ లో ఆతిథ్య పిచ్ లపై వివాదం మరింత ముదురుతోంది. ఫ్రాంచైజీలు, పిచ్ క్యూరేటర్ల మధ్య సరైన సమన్వయం లేదా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.