అసలు నాంపల్లి కోర్ట్ లో ఏం జరిగింది…? అక్కినేని ఫ్యామిలీ ఏం చెప్పింది…?

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలతో పెద్ద దుమారమే రేగింది సినీ రాజకీయ వర్గాల్లో. కేటిఆర్ కు గురిపెట్టిన బాణం అక్కినేని ఫ్యామిలీకి తగిలి… ఆ బాణం పీకడానికి అక్కినేని ఫ్యామిలీ వంద కోట్లకు డిమాండ్ చేస్తోంది. నేడు కోర్ట్ లో దీనిపై విచారణ జరిగింది.

Post Published By: Vencateshg
Updated : 8 October 2024, 5:34 PM IST

Published : 
  • 8 October 2024, 5:34 PM IST

Exit mobile version