దీపం.. పరబ్రహ్మ స్వరూరం. శ్రీమహాలక్ష్మీదేవి ప్రతిరూరం. దీపం… మనలోని చీకటిని తొలగించి.. వెలుగులు నింపుతుంది. దీపం వెలిగించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే చాటు… లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అంటారు. వెలుగులు చిమ్మే దీపాలను చూస్తే.. మనసు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది.
