దాదాపు 7 వారాల సుధీర్ఘ విరామం తర్వాత టీమిండియా మళ్ళీ గ్రౌండ్ లో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కోసం ముమ్మరంగా సాధన చేస్తోంది. చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా సెప్టెంబర్ 19 నుంచి తొలి టెస్ట్ ఆరంభం కానుంది.