చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఏపీ సిఎం చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరి కోసం చీరలు కొన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ ఉత్పత్తులతో స్టాల్ ఏర్పాటు చేసిన నేతన్నలతో ఆయన కాసేపు ముచ్చటించారు.