ప్రత్యేక హోదా ఇవ్వకుండా బీజేపీ మోసం చేసింది. అలాంటి బీజేపీతో TDP, YCPలు దోస్తీ కట్టాయి. బీజేపీకి రెండు పార్టీలు బానిసలుగా మారాయి. ఆంధ్ర రాష్ట్రంలో YSR పాలన ఎక్కడా లేదు. హామీలు ఇచ్చి మోసం చేయడం వైఎస్సార్ పాలన కాదు.