ఏపీ హైకోర్టులో వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేసారు. టీటీడీలో విచారణ నేపథ్యంలో విజిలెన్స్ ఇచ్చిన నోటీసులను సుబ్బారెడ్డి సవాల్ చేసారు.