తెలంగాణ సాంప్రదాయ ఉత్సవాల్లో ఒకటైన ఆషాఢబోనాలు నిన్నటితో ముగిశాయి. ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రజలు పాల్గొనగా పలువురు సెలబ్రిటీలు కూడా సందడి చేశారు.

వైష్ణవి చైతన్య అమ్మవారికి బోనం సమర్పించారు
బోనాల కార్యక్రమంలో బండారు దత్తాత్రేయ పాల్గొన్నారు
అమ్మవారిని దర్శించుకున్న భట్టి విక్రమార్క
బోనాల వేడుకల్లో దానం నాగేందర్
అమ్మవారి సేవలో పాల్గొన్న లక్ష్మణ్
రేవంత్ రెడ్డి అమ్మవారి దర్శించుకున్నారు
తెలంగాణ బోనాల జాతరలో మాట్లాడుతున్న ఫిరోజ్ ఖాన్
బోనం సమర్పిస్తున్న విజయలక్ష్మీ
హనుమంత రావు ఆషాఢ బోనాల్లో పాల్గొన్నారు
అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న మహమ్ముద్ అలీ
ఇంద్రకరణ్ రెడ్డి బోనాల ఏర్పాట్ల గురించి ప్రశంసించారు
అమ్మవారి బోనం ఎత్తిన మిధాలి
తెలంగాణ సాంప్రదాయం బోనాల ఉత్సవంలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్