ఢిల్లీ రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ చేతుల మీదుగా 50 మంది పద్మశ్రీ, పద్మభూషన్, పద్మవిభూషణ్ అవార్డులు అందుకున్నారు.

చేతితో సంగీత వాయిద్యాలను తయారు చేసే ప్రతిభాశాలి గులాం మొహమ్మద్
ఐదు దశాబ్ధాలకు పైగా సిద్ధ వైద్య విధానంలో ప్రజలకు సేవలందించిన డా. గోపాలసామి వేలుచామిని
అంతరించిపోతున్న ‘టోటో’ భాషని కాపాడటంలో గొప్ప పాత్ర పోషించిన ధనిరామ్
నక్షి కాంత కళలో ప్రముఖ హస్తకళాకారిణిగా పేరొందిన శ్రీమతి ప్రీతికనా గోస్వామి
ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ శ్రీమతి సుమన్ కల్యాణ్పుర్
విద్యా రంగంలో విశేష సేవలందించిన ప్రొ. ప్రకాశ్ చంద్ర సూద్
సైన్స్ అండ్ ఇంజినీరింగ్ లో ప్రతిభకనబరిచిన డా. మోదడుగు విజయ్
సామాజిక సేవలు అందిస్తూ అవగాహన కల్పిస్తున్న డా. సంకురాత్రి చంద్రశేఖర్ రావు