Bangalore: ఫుట్ బాల్ ఫైనల్లో కువైట్ పై ఛాంపియన్స్ గా గెలిచిన భారత్..

దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో మంగళవారం ముగిసిన శాఫ్ ఛాంపియన్షిప్ ఫైనల్ లో భారత జట్టు.. పెనాల్టీ షూటౌట్ లో కువైట్ ను ఓడించింది. ఈ మ్యాచ్ గెలిచాక కంఠీరవ స్టేడియం మొత్తం భారత ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ ‘వందేమాతరం’ అంటూ నినదించింది. స్టేడియంలో మ్యాచ్ చూడటానికి వచ్చిన సుమారు 26 వేల మంది ప్రేక్షకులు.. కువైట్ పై భారత్ గెలవగానే.. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ స్వరపరిచిన ‘మా తుఝే సలామ్’ పాటను ఆలపించారు.

Post Published By: Srikar Creator
Updated : 5 July 2023, 7:10 PM IST
1 / 10 దక్షిణాసియా  ఫుట్బాల్ సమాఖ్య ఆధ్వర్యంలో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్
2 / 10
3 / 10
4 / 10
5 / 10
6 / 10
7 / 10
8 / 10
9 / 10
10 / 10

Published : 
  • 5 July 2023, 7:10 PM IST

Exit mobile version