YS Rajasekhara Reddy : ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్ వద్ద సీఎం జగన్‌, వైఎస్ షర్మిల నివాళి..

ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం..
వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద సీఎం వైఎస్‌ జగన్‌ ఘన నివాళి. సీఎం వైఎస్‌ జగన్, సతీమణి వైఎస్‌ భారతి, తల్లి వైఎస్‌ విజయమ్మతో పాటు ఇతర కుటుంబ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 September 2023, 3:23 PM IST
1 / 12 ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 14వ వర్ధంతి కార్యక్రమం
2 / 12
3 / 12
4 / 12
5 / 12
6 / 12
7 / 12
8 / 12
9 / 12
10 / 12
11 / 12
12 / 12

Published : 
  • 2 September 2023, 3:23 PM IST

Exit mobile version