Narendra Modi: సిడ్నీలో మోదీ పర్యటన.. ప్రధాని ప్రసంగంతో కిక్కిరిసిన స్టేడియం..

భారత ప్రధాని నరేంద్రమోదీ సిడ్నీ నగరంలో పర్యటించారు. కుడోస్ బ్యాంక్ ఎరీనా లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మోదీ ని చూసేందుకు ఆస్ట్రేలియన్స్ తో పాటూ మన దేశానికి చెందిన వారు కూడా పాల్గొన్నారు. భారత ప్రధానికి అక్కడి ప్రజల్లో విశేష స్పందన లభించింది. అందరినీ ఆకట్టుకునేలా ప్రధాని మోదీ ప్రసంగించారు.

Post Published By: Srikar Creator
Updated : 24 May 2023, 1:09 PM IST
1 / 15 సిడ్నీ లోని ఎరీనా స్టేడియం బయట మోదీకి స్వాగతం పలికిన జనం
2 / 15
3 / 15
4 / 15
5 / 15
6 / 15
7 / 15
8 / 15
9 / 15
10 / 15
11 / 15
12 / 15
13 / 15
14 / 15
15 / 15

Published : 
  • 24 May 2023, 1:09 PM IST

Exit mobile version