Home » Tag » NARENDRA MODI
ఇండియా పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అఫీజ్ సయ్యద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇండియా సింధు నీళ్లు ఆపితే ప్రధానిని చంపేస్తామంటూ రెచ్చిపోయాడు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ...మరో పదేళ్ల పాటు ఎదురే లేదా ? బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్కు లేదా ? ఇండియా కూటమితో జట్టు కట్టేందుకు...ప్రాంతీయ పార్టీలు వెనుకంజ వేయడానికి కారణాలేంటి ?
2026నాటికి జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం... దక్షిణాది రాష్ట్రాలను తీవ్ర ఆందోళనలోకి నెడుతోంది.
ఉక్రెయిన్పై అణు దాడి చేయాలని పుతిన్ డిసైడ్ అయ్యారా? చివరి నిమిషంలో పుతిన్ను ప్రధాని మోడీ అడ్డుకున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానం ఔననే అంటున్నారు పోలాండ్ విదేశాంగ శాఖ సహాయమంత్రి వ్లాడిస్లా టియోఫిల్.
పెద్దన్న ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడు కాగానే తమ్ముడు మోడీ ఎగేసుకుంటూ అందరికంటే ముందే అమెరికా వెళ్ళాడు. ఇద్దరూ కౌగిలించుకున్నారు. ముచ్చట్లాడుకున్నారు.
దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుందన్నారు ప్రధాని మోడీ. రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు. కొత్త విధానాలతో ఆర్థిక ప్రగతి ఆధారపడి ఉంటుందని తెలిపారు.
ఆయనకు మనందరిలా సంసారం లేదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లేవు. దేశమే నా కుటుంబం అని చెప్పుకుంటారు. ఆయనే మన ప్రధాని మోడీ. సంసారిక బాధలు లేని ఆయనకు ఇప్పుడు కొత్త సమస్య ఒకటి తలెత్తింది. వేరే వాళ్ళ సంసారిక సమస్య ఆయనకు తలనొప్పిగా మారింది. ఇద్దరు మేధావులైన భార్య భర్త ల
ఆంధ్రప్రదేశ్ వాసులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో మునిగిపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్ కు అండగా నిలబడేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తోంది.
ఈనెల 18న ఏపి పర్యటనకు రానున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆదివారం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు అమిత్ షా రానున్నట్టు అధికారికంగా ప్రకటించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ముఖ్య అతిథులుగా ఇటీవల విశాఖలో రోడ్ షో, బహిరంగ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే.