Tirupati: సాంస్కృతిక కార్యక్రమాలకు సరికొత్త వేదికగా కచ్చపి ఆడిటోరియం ప్రారంభోత్సవ ఫోటోలు

తిరుపతిలో కచ్చపి ఆడిటోరియంను ప్రారంభించిన టీటీడీ ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి. కలెక్టర్ తోపాటూ పలువురు ఉన్నతాధికారులు పాల్గొని కళాకారులకు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన శ్రీనివాసుని పరిణయోత్సవం అందరినీ ఆకట్టుకుంది.

Post Published By: Srikar Creator
Updated : 4 September 2023, 9:24 AM IST
1 / 14 తిరుపతిలో కచ్చపి ఆడిటోరియంను ప్రారంభోత్సవం
2 / 14
3 / 14
4 / 14
5 / 14
6 / 14
7 / 14
8 / 14
9 / 14
10 / 14
11 / 14
12 / 14
13 / 14
14 / 14

Published : 
  • 4 September 2023, 9:24 AM IST

Exit mobile version