తెలుగు మీడియా దిగ్గజం, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ, వైసీపీ రాజ్యసభ సభ్యులు రాధాకృష్ణ మధ్య డైలాగ్ వార్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. నీ చరిత్ర ఇదిగో అని రాధాకృష్ణ ఏబీఎన్, ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచురించారు. దీనికి అదే స్థాయిలో ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు.
