ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసారు. రాష్ట్ర సచివాలయ క్యాంటీన్ ఎన్నికల నేపధ్యంలో ఉద్యోగులను ప్రలోభపెట్టేందుకు మందు, విందు పార్టీలు ఇవ్వడంతో ఎక్సైజ్ పోలీసులు మఫ్టీలో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు.
