YS Jagan: విశాఖలో దసరా నుంచే పరిపాలన చేయనున్న జగన్..
గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా విశాఖ నుంచి పాలనపై కీలక ప్రకటన చేశారు. విజయదశమి నుంచి విశాఖపట్నం నుంచి ఏపీ పరిపాలన సాగుతుందన్నారు.