YS Jagan: విశాఖలో దసరా నుంచే పరిపాలన చేయనున్న జగన్..

గురువారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సందర్భంగా విశాఖ నుంచి పాలనపై కీలక ప్రకటన చేశారు. విజయదశమి నుంచి విశాఖపట్నం నుంచి ఏపీ పరిపాలన సాగుతుందన్నారు.

Post Published By: narender Thiru
Updated : 20 September 2023, 2:29 PM IST

Published : 
  • 20 September 2023, 2:29 PM IST

Exit mobile version