పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ – పాకిస్థాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఉగ్రదాడికి అన్ని వేళ్లు పాక్ వైపే చూపిస్తున్నాయి.