Balineni Srinivasa Reddy: గన్మెన్లను సరెండర్ చేసిన బాలినేని.. వైసీపీలో మరోసారి కలవరం..!
పోలీసుల తీరును నిరసిస్తూ.. బాలినేని తాజాగా తన గన్మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఈ మేరకు ఏపీ డీజీపీకి, గుంటూరు రేంజ్ ఐజీకి లేఖ రాశారు. దీనంతటికీ నకిలీ డాక్యుమెంట్లతో జరిగిన భూ కుంభకోణమే కారణం.