ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పెను ప్రమాదం తప్పింది. మధురానగర్ రైల్వే ట్రాక్పై సీఎం చంద్రబాబుకు రైలు కొన్ని అడుగుల దూరంలో నిలిచింది.