MP Avinash Reddy: అవినాష్‌ రెడ్డి మరోసారి సీబీఐ నోటీసులు.. ఈ మే19న విచారణకు రావాలని ఆదేశం..

వైఎస్‌ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు కావాలని ఆదేశించింది. వాట్సాప్‌ ద్వారా అవినాష్‌కు నోటీసులు పంపించారు అధికారులు. కానీ అప్పటికే ప్లాన్‌ చేసిన ప్రోగ్రామ్స్‌ ఉన్న కారణంగా తాను విచారణకు రాలేనంటూ సీబీఐకి లేఖ రాశారు అవినాష్‌. తాను పులివెందుల వెళ్తున్నానని.. మరో నాలుగు రోజులు సమయం కావాలంటూ లేఖ రాశారు.

Post Published By: Srikar Creator
Updated : 16 May 2023, 7:25 PM IST

Published : 
  • 16 May 2023, 7:25 PM IST

Exit mobile version