బాలీవుడ్ నటి డాక్టర్ కాదంబరి జెత్వానీని నిర్భంధించి, అక్రమకేసు పెట్టి మరీ వేధించారనే ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ లోని కూటమి సర్కార్ వేసిన సస్సెన్షన్ వేటు దేశవ్యాప్తంగా సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా IAS IPS ఆఫీసర్స్ మధ్య ఈ టాపిక్ ఒక రేంజ్ లో సునామీ సృష్టించిందనే చెప్పాలి.
