ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో జరుగుతున్న నేరాలపై ఆయన స్పందించారు. గంజాయి మత్తుగాళ్ళకు వదిలే ప్రసక్తి లేదు.. ఎవరికైనా మత్తెక్కితే ఒళ్ళు వణికేలా చేస్తాం అని ఆయన హెచ్చరించారు.