ముంబై సినీనటి జేత్వని కేసులో రంగం లోకి దిగారు సిఐడి అధికారులు. కొద్దిరోజుల క్రితం కేసును సిఐడికి రాష్ట్ర ప్రభుత్వం కేసు బదిలీ చేసింది.