శుక్రవారం ఉదయం మయన్మార్ లో సంభవించిన భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చే సంకేతాలు కనపడుతున్నాయి. భారత కాలమానం ప్రకారం ఉదయం 11:50 గంటలకు మయన్మార్ను రిక్టర్ స్కేల్పై 7.2 తీవ్రతతో భూకంపం కుదిపివేసిందని