మహాకుంభ్‌ పొడగింపు ? క్లారిటీ ఇచ్చిన అధికారులు

ప్రపంచంలోని అతిపెద్ద హిందూ సమ్మేళనం మహాకుంభమేళా.. సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. అంచనాలకు మించి భక్త జనం కుంభమేళాకు తరలి వస్తోంది. ఈ ఉత్సవం ముగిసేలోపు 40 కోట్ల మంది భక్తులు వస్తారని నిర్వాహకులు అంచనా వేసారు.

Post Published By: Vencateshg
Updated : 19 February 2025, 12:35 PM IST

Published : 
  • 19 February 2025, 12:35 PM IST

Exit mobile version