ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయినా సరే కొందరు అధికారులు మాత్రం వైసీపీ నేతలకు అండగా నిలవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏకంగా మంత్రుల పేషీలలో, పోలీసు కార్యాలయాల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో పెద్ద ఎత్తున అధికారులు, వైసీపీ నేతలకు భయపడుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి.
