ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ అంతరించబోతోంది. సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. తెలుగు భాష, పరిరక్షణ కోసమే పార్టీ పెడుతున్నానని అంటున్నారు. పార్టీ పేరు జై తెలుగు పార్టీ అని ప్రకటించారు.

Jonnavittula Ramalingeshwara shasthri Jai Telugu Party