రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మరణం కేసు, సుదీర్ఘ కాలం తర్వాత మళ్ళీ తెరపైకి వచ్చింది.
ఈ ఏడాది జూన్ లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ ఎంపీ సీట్లు ఖాళీ అవుతున్నాయి. రాజ్యసభ సీట్ల కోసం చాలామంది పోటీపడుతున్నప్పటికీ రకరకాల సమీకరణాలతో అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు.
తిరుమల లడ్డూ నెయ్యి వ్యవహారంలో ఇంత జరుగుతుంటే మీరంతా ఏంచేస్తున్నారు? నాపై… జనసేన పార్టీపై.. వైసీపీ సోషల్ మీడియాలో కుమ్మేస్తుంటే మీరెవరు ఎందుకు నోరెత్తలేదు?
వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా..? ఢిల్లీలో పట్టు కోసం ఆ పార్టీ అధినేత వైయస్ జగన్ తన మార్కు రాజకీయం మొదలుపెట్టబోతున్నారా..?
మాజీ మంత్రి ఆర్కే రోజాకు వైసీపీ అధినేత జగన్ షాక్ ఇవ్వనున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. నియోజకవర్గంలో రోజాను పక్కన పెట్టేందుకు ఆ పార్టీ అధిష్టానం సిద్ధంగా ఉంది.
అమెరికా అధ్యక్షుడి ట్రంప్ అలా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో.. తెలుగు వాళ్లలో భయం మొదలైంది. ముఖ్యంగా అక్కడ రెస్టారెంట్లలో పార్ట్టైం ఉద్యోగాలు చేస్తున్న తెలుగు యువత పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో చిత్ర విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు ఎవరు కండువా మార్చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే..
లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాదులోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటన ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేసారు. వ్యక్తిగత కారణాల వల్ల వైసీపీ చైర్మన్ ఇంద్రజ రాజీనామా చేశారని వైసీపీతో విసిగి చెంది వైసిపి కౌన్సిలర్లు టిడిపిలో చేరారన్నారు.