ప్రశాంతతకు నిలయమైన తెలుగురాష్టాలు ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నాయి. మనిషి తన స్వార్ధం కోసమే చేసిన దుర్మార్గపు పనుల వల్ల రెండు రాష్ట్రాల్లోని కొన్ని కీలక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కు మణిహారంగా నిలిచే బెజవాడ.. ఒరుసుకుపోయిన పసిపాపలా అయింది.