ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ సీఎం జగన్.. అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది.